Entertainment

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు. ఈ గుహలోనే శివుడు... పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 11 (రక్షా బంధన్) వరకు కొనసాగుతుంది.

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు. ఈ గుహలోనే శివుడు... పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్… Read more

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా సమావేశం పెట్టి చెప్పిందే చెప్పాడని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.నిన్న కేసీఆర్‌ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డ విషయం తెలిస

హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా సమావేశం పెట్టి చెప్పిందే… Read more

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతుంది

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్… Read more

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో… Read more

మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు, మూడు చోట్ల ఉరుములు,మెరుపులతోపాటు గం

అమరావతి: మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ఈరోజు రాష్ట్రంలోని… Read more

2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు సూచించారు. బుధవారం నగరంలోని శ్రీరామ్ నగర్ లో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు గ

2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ… Read more

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు అందించాలనే ఆత్రుతతో బయల్దేరిన

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు… Read more

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పని చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రతి ఏడాది వారి పిల్లలకు విద్యాసంస్థలో ఫీజులో రాయితీ అందిస్తున్నారు. అదే విధానంలో ఈ విద్య సంవత్సరం కూడా జర్నలిస్ట్ పిల్లలకు రాయితీని అందించాలని ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి

ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పని చేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రతి ఏడాది వారి పిల్లలకు విద్యాసంస్థలో ఫీజులో రాయితీ అందిస్తున్నారు. అదే విధానంలో ఈ విద్య… Read more