Entertainment

stesdg

అతి త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు మంత్రి తన్నీరు హరీష్ రావు గోదావరి నీటిని విడుదల చేశారు.

అతి త్వరలోనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు మంత్రి… Read more

దేవరకొండ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం. నాగేశ్వరరావు ని శనివారం డివిజన్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవరకొండ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం. నాగేశ్వరరావు ని శనివారం డివిజన్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు… Read more

manchimata

కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు.

కొంతమంది ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది, కాని కొందరు ఏది అనుకొంటే అదే జరుగుతుంది. దీనికి మూలకారణం ఆలోచనలే. అవే సానుకూల ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు.… Read more

హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో మిర్యాలగూడ రోడ్లో అర్చన హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ చికెన్& మటన్ మార్కెట్ షాపును.రిబ్బన్ కట్ చేసి షాపును ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుముల మండలం అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి గారు వీరితో పాటు తెలంగాణ

హాలియా మున్సిపాలిటీ కేంద్రంలో మిర్యాలగూడ రోడ్లో అర్చన హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ చికెన్& మటన్ మార్కెట్ షాపును.రిబ్బన్ కట్ చేసి షాపును… Read more

anji fast food

ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట భాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు నర్సంపేట అంజి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముప్పరవు రవి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ అగ్ని

ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట భాధితులను పరామర్శించి వారికి నిత్యవసర సరుకులు నర్సంపేట అంజి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముప్పరవు రవి అందజేసి దాతృత్వాన్ని… Read more

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా… Read more

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు ఇచ్చారు. మేడే ను పురస్కరించుకొని కొట్టాల లో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్ర

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు… Read more

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. దిల్లీ నుంచి మే6వ తేదీ సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. దిల్లీ నుంచి మే6వ తేదీ సాయంత్రం 4గంటలకు ప్రత్యేక… Read more

టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

కాగజ్నగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ లోని ఎంఎంసీ క్రికెట్ మైదానంలో ఈనెల 7 న ప్రారంభమైన స్వర్గీయ వనమాల వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు… Read more