Entertainment

Akhilesh

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజవాదీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల సమరాన్ని రక్తికట్టిస్తున్నారు. బీజేపీ నేతలపై ఎస్పీ కార్యకర్తలు దాడులు చేశారంటూ కాషాయదళం చేసిన ఆరోపణలకు ఆపార్టీ అధ్యక్షుడు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజవాదీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల సమరాన్ని రక్తికట్టిస్తున్నారు.… Read more

wifeandhusband

బాత్‌రూమ్ శుభ్రత విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ..ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భర్త తిట్టాడన్న మనస్థాపంతో అతడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. ఇవి ప్రతి ఇంట్లోను ఉంటాయి. ఐతే చాలా ఫ్యామిలీల్లో ఆ గొడవలు అప్పటి వరకే ఉంటాయి. ఆ తర్వాత మర్చిపోతారు.… Read more

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య స

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన… Read more

పెద్దకడుబూరు మండలం కేంద్రంలో 136వ మే డే జెండా ఆవిష్కరణ జరిగింది మేడే సందర్భంగా చిన్నకడుబూరు మరియు చిన్నతుంబళం లో 136 వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది . ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేష్ చేతులమీదుగా జెండావిష్కరణ జరపడం జరిగింది. ఈ సందర్బంగా

పెద్దకడుబూరు మండలం కేంద్రంలో 136వ మే డే జెండా ఆవిష్కరణ జరిగింది మేడే సందర్భంగా చిన్నకడుబూరు మరియు చిన్నతుంబళం లో 136 వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం… Read more

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు ఇచ్చారు. మేడే ను పురస్కరించుకొని కొట్టాల లో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్ర

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు… Read more

ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో "హెల్త్ సబ్ సెంటర్" నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల వైద్య సేవల కొరకు అవసరమైన హెల్త్ సెంటర్ నిర్మాణం కొరకు శకుంతలా దేవి- బుచ్చి రామారావు

ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో "హెల్త్ సబ్ సెంటర్" నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే… Read more

దేశవ్యాప్తంగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.ఐదేళ్ల వయసున్న చిన్నారులకు త్వరలోనే టీకా పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది. ఇదే సమయంలో రెండు నుంచి 18ఏళ్ల వయసు చిన్నారులకు బూస్టర్‌ డోసును తీసుకొచ్చేందుకు భారత్‌ బయోటె

కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు ప్రయోగాలకు సిద్ధం

దిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు… Read more

ఈరోజు (21.05.2022) అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో కలిసి సామాజిక న్యాయ‌భేరి బస్సు యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్

”శ్రీ‌కాకుళం నుంచి సామాజిక న్యాయ‌భేరి”  రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమ పథకాలు మేలు వివరించడమే లక్ష్యం.

ఈ నెల… Read more

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి.గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,710 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి.గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్… Read more