Local-News

లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల నగదు రూపాయల సంచిని ఎక్కడో తిసుకెల్లి పడెసింది. చేరాలు అనే గొర్రెల కాపరి తాను సంపాదించుకున్న

లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల… Read more

undefined

హైదరాబాద్‌‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో శుక్రవారం కొందరు దారుణానికి పాల్పడ్డారు. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు బేగం బజార్ ప్రాంతంలో పాశవికంగా కత్తులతో పొడిచి చంపారు.

హైదరాబాద్‌‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో శుక్రవారం కొందరు దారుణానికి పాల్పడ్డారు. నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు బేగం… Read more

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి.ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి.ఇందులో… Read more

గుంటూరు RTC కాలనీలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం. గుంటూరు SEB Addl SP శ్రీ D.N.మహేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు SEB CI లు టి .పి నారాయణ స్వామి, రమేష్ మ

గుంటూరు RTC కాలనీలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం. గుంటూరు SEB Addl SP శ్రీ D.N.మహేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం… Read more

అమరావతి: తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం

అమరావతి: తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్ట్ లో తిరుపతి ఏసీబీ డిఎస్పీ జనార్థన నాయుడు అధ్వర్యంలో అదికారుల సోదాలు స్పందన కార్యక్రమానికి వచ్చిన పిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించిన ఎసిబి అధికారులు...

రేణిగుంట ఆర్టీఏ చెక్ పోస్ట్ లో తిరుపతి ఏసీబీ డిఎస్పీ జనార్థన నాయుడు అధ్వర్యంలో అదికారుల సోదాలు స్పందన కార్యక్రమానికి వచ్చిన పిర్యాదుల మేరకు తనిఖీలు… Read more

విద్యార్థులు నిత్యం క్రమశిక్షణతో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్.నగర్ లోని పార్క్ లో ఏవి అకాడమీ ఆధ్వర్యంలో

విద్యార్థులు నిత్యం క్రమశిక్షణతో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి పేర్కొన్నారు. మంగళవారం… Read more

కర్నూలు ట్రాఫిక్,దిశా పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీసులకు పలు సూచనలు,సలహాలు చేశారు.స్టేషన్ లోని మ్యాప్ ను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు

కర్నూలు ట్రాఫిక్, దిశా పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. స్టేషన్… Read more