Job-Alerts

undefined

రాష్ట్రంలో గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది

రాష్ట్రంలో గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు వచ్చే వారం… Read more

లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల నగదు రూపాయల సంచిని ఎక్కడో తిసుకెల్లి పడెసింది. చేరాలు అనే గొర్రెల కాపరి తాను సంపాదించుకున్న

లక్ష యాభై వేల రూపాయలను ఎత్తుకెళ్లిన కుక్క దుగ్గొండి మండలం నాచినపల్లి లో ఓ యజమానికి ఓ కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న లక్ష యాభై వేల… Read more

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గొన్నారు.

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల… Read more

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు

దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఓ లైన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. స్తంభం ఎక్కి పనిచేస్తుండగా… Read more

ముంబయి: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)కి చెందిన హెలికాప్టర్‌ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా దిగింది.అందులో ఆరుగురు సిబ్బందిని కాపాడగా.. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ముంబయి: ఆయిల్ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ)కి చెందిన హెలికాప్టర్‌ ఒకటి అరేబియా సముద్రంపై అత్యవసరంగా… Read more

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి. రంగారెడ్డి పేర్కొన్నారు

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు… Read more

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని (కోయపోషగూడ) పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అమానుషంగా, చిత్రహింసలు పెడుతూ, కొడుతూ, ఈడ్చికెళ్లి దాడి చేసిన సంఘటనపై విచారణ జరిపి ఫారెస్ట్ అధికారులపై Sc,St, అట్రాసిటీ కేసులు నమోదు చేసి

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని (కోయపోషగూడ) పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు అమానుషంగా, చిత్రహింసలు పెడుతూ, కొడుతూ,… Read more