Local-News

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య స

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన… Read more

గత వర్షకాలంలో తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న ఇండ్ల,బాధిత కుటుంబాలకు మంజూరైన పరిహారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అందజేశారు. ఖానాపురం మండలంలోని దబ్బిర్ పేట,కీర్యతండా,చిలకమ్మ తండా

గత వర్షకాలంలో తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న ఇండ్ల,బాధిత కుటుంబాలకు మంజూరైన పరిహారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అందజేశారు. ఖానాపురం మండలంలోని దబ్బిర్… Read more

దామరచర్ల మండలం కేతావత్ తండ గ్రామపంచాయతీకి చెందిన సింధు-రంగనాయక వివాహ వేడుకలలో దామరచర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్గొన్నారు. వధూవరులకు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

దామరచర్ల మండలం కేతావత్ తండ గ్రామపంచాయతీకి చెందిన సింధు-రంగనాయక వివాహ వేడుకలలో దామరచర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్గొన్నారు. వధూవరులకు… Read more

జోరు వాన‌ను సైతం లెక్క చేయ‌కుండా వాగులు, వంక‌లు దాటుతూ ముంపు బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి అధైర్య‌ప‌డ‌కండి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

జోరు వాన‌ను సైతం లెక్క చేయ‌కుండా వాగులు, వంక‌లు దాటుతూ ముంపు బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్… Read more

ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి

తెలంగాణ, జూలై 13, చాటింపు: ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ పర్యాటక క్రీడలు… Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో పెంటి వాగు బ్రిడ్జి అకాల వర్షాల కారణంగా కులిపోవడంతో రెండు జిల్లాలకు పోయే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో… Read more

ప్రపంచవ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్,లయన్స్ క్లబ్ కర్నూల్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ,నైస్ కంప్యూ

ప్రపంచవ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం లయన్స్… Read more

దేశంలో 8ఏళ్ళ మోడీ పాలనా దేశానికే దిశా అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి అన్నారు మంగళవారం నగరంలోని కేంద్రంలో 8 ఏళ్ళ బీజేపీ పాలనా పురస్కరించుకొని పాతబస్తీలో మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు

దేశంలో 8ఏళ్ళ మోడీ పాలనా దేశానికే దిశా అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి అన్నారు మంగళవారం నగరంలోని కేంద్రంలో 8 ఏళ్ళ బీజేపీ పాలనా పురస్కరించుకొని… Read more

స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించి నిత్యావసర సరుకులు, ఆహారం అందించడమైంది, వర్షం తగ్గినా ఇంకా కొన్ని వందల గ్రామాలు త్రాగునీరు, ఆహరం, రవాణా సౌకర్యం కోసం ఎదురు చూస్తున్నాయి

స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి వరద ముంపుకు గురైన లంక గ్రామాలు సందర్శించి నిత్యావసర సరుకులు, ఆహారం అందించడమైంది, వర్షం తగ్గినా ఇంకా కొన్ని… Read more