Local-News

ప్రభుత్వ ఉద్యోగాలపై సిఎం నోటిఫికేషన్ ప్రకటించడంతో ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న నిరుద్యోగులకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని TRSV నకిరేకల్ నియోజకవర్గ నాయక

ప్రభుత్వ ఉద్యోగాలపై సిఎం నోటిఫికేషన్ ప్రకటించడంతో ఉద్యోగాల కోసం సిద్దమవుతున్న నిరుద్యోగులకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్ గా ఉన్న ఉద్దీపన… Read more

తిరుమలలో మహిళ మెడలో మంగళసూత్రాన్ని లాక్కెళ్ళి నా కేసులో ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తిరుపతి 2 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

తిరుమలలో మహిళ మెడలో మంగళసూత్రాన్ని లాక్కెళ్ళి నా కేసులో ముగ్గురికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తిరుపతి 2 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు శుక్రవారం… Read more

ఈరోజు మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామం మూడు గుడిసెల తండాలో జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన రూ:2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు తిప్పన

ఈరోజు మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామం మూడు గుడిసెల తండాలో జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన రూ:2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన… Read more

రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం. అందరూ బయటకు వెళ్లాలని మైకులో ప్రకటన. ఎక్కడి సరుకులు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీస్తున్న వినియోగదారులు. మాక్ డ్రిల్ లో భాగంగా ప్రమాదం జరిగినట్లు చెప్పించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు

మచిలీపట్నం డీ మార్ట్ లో అగ్నిప్రమాదం.

అందరూ బయటకు వెళ్లాలని మైకులో ప్రకటన.

ఎక్కడి సరుకులు అక్కడే వదిలేసి బయటకు పరుగులు తీస్తున్న వినియోగదారులు.

Read more

మంచిర్యాల జిల్లా తాండూర్ జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి తాండూర్ మండలంలోని రైల్వే గేట్ నెంబర్ 65,66 వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలను పరిశీలించారు

మంచిర్యాల జిల్లా తాండూర్ జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి తాండూర్ మండలంలోని రైల్వే గేట్ నెంబర్ 65,66 వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిలను… Read more