Entertainment

team-india

158 పరుగుల ఛేదనలో 14.3 ఓవర్లు ముగిసే సమయానికి 114/4తో నిలిచిన భారత్.. మ్యాచ్‌లో ఓడిపోయేలా కనిపించింది. అప్పటికే రోహిత్, కోహ్లీ, ఇషాన్ కిషన్, పంత్ పెవిలియన్‌కి చేరిపోయారు. కానీ?

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భారత్ బోణి అదిరిపోయింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్… Read more

TSCAB

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.… Read more

ps-A

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (HIE) 12వ తరగతి విద్యార్థుల కోసం మెరిటోరియస్​ స్కాలర్​షిప్​ను ప్రకటించింది. ఎంపీసీ, బైపీసీ లేదా ఎంఈసీ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉచిత రెసిడెన్షియల్ సదుపాయంతో పాటు...

ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు(Private) సంస్థలు ముందకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్… Read more

జిల్లా పోలీస్ కార్యాలయంలో గత సంవత్సరం కేతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన ASI C.H వెంకన్న కుటుంబ సభ్యులకు మూడు లక్షల ఇరవై వేల రూపాయల భద్రత చెక్కు అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో గత సంవత్సరం కేతపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కాన్సర్ తో బాధపడుతూ మృతి చెందిన ASI C.H వెంకన్న కుటుంబ సభ్యులకు మూడు లక్షల… Read more

ఈ రోజు జిల్లా కోర్టు ఆవరణలో టూ టౌన్ పోలీసు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గౌరవ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి గారు, గౌరవ జిల్లా జడ్జి గారు జగ్జీవన్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా గౌరవ జడ్జి గారు మాట్లాడుతూ కోర్టుకు విధాలుగా సిసి కెమెరాలు ఉపయోగపడతాయని

ఈ రోజు జిల్లా కోర్టు ఆవరణలో టూ టౌన్ పోలీసు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గౌరవ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి గారు, గౌరవ జిల్లా జడ్జి గారు జగ్జీవన్ కుమార్… Read more

undefined

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఫైన్లు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఫైన్లన్నీ క్లియర్ చేసేందుకు పోలీసులు భారీ డిస్కౌంట్ ప్రకటించారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి ఫైన్లు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఫైన్లన్నీ… Read more

తిరుపతి జిల్లాలో ఆగస్టు నెల 01 నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం తో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యం పంపిణీ చేపట్టాలని, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు

తిరుపతి జిల్లాలో ఆగస్టు నెల 01 నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉచిత బియ్యం తో పాటు ప్రతి మాసం పంపిణీ చేసే పిడిఎస్ బియ్యం పంపిణీ చేపట్టాలని,… Read more

steude

జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని హల్‌చల్‌ చేసింది. పాఠశాల భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఎంతో రిస్క్‌ చేసి పోలీసులు ఆమెను కాపాడారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం

జిల్లాలో 9వ తరగతి విద్యార్థిని హల్‌చల్‌ చేసింది. పాఠశాల భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఎంతో రిస్క్‌ చేసి పోలీసులు… Read more

డంపింగ్ యార్డ్ ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోరా..?

అసిఫాబాద్: కాగజ్ నగర్ పట్టణంలో అధికారపార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం కాగజ్ నగర్… Read more