Local-News

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య స

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన… Read more

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోన

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది.తాజాగా… Read more

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు ఇచ్చారు. మేడే ను పురస్కరించుకొని కొట్టాల లో జెండా ఎగురవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్ర

అంతర్జాతీయ కార్మికుల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తి తో ఆదోని లో ఉన్న కార్మికుల రక్షణ కోసం అందరూ పోరాడాలని AIFTU కర్నూల్ జిల్లా కార్యదర్శి గంగన్న పిలుపు… Read more

ఈరోజు (21.05.2022) అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులతో కలిసి సామాజిక న్యాయ‌భేరి బస్సు యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్

”శ్రీ‌కాకుళం నుంచి సామాజిక న్యాయ‌భేరి”  రాజ్యాధికారంలో భాగస్వామ్యం, సంక్షేమ పథకాలు మేలు వివరించడమే లక్ష్యం.

ఈ నెల… Read more

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి.గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,710 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు మూడు వేల లోపు నమోదవుతున్నాయి.గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్… Read more

ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో… Read more

యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌  నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని

- ఒక్కొక్క పోస్టుకు 72 దరఖాస్తులు - యూనిఫాం కొలువులకు భారీగా దాఖలు - 17,516 పోస్టులకు 12.70 లక్షల దరఖాస్తులు - మొత్తం అభ్యర్థుల సంఖ్య 7.20… Read more

రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్‌ ప్లస్‌… Read more

ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల రామ్ చరణ్,జంగం సాయి చరణ్,, జిల్లా టాపర్ గా మార్కులు సాధించడం జరిగింది

ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల… Read more