Local-News

ఈరోజు ఉదయం ఎత్తం గ్రామంలో సర్పంచ్ సాయిని వరలక్ష్మి ఆధ్వర్యంలో హరితహరం లో భాగంగా ప్రతి ఇంటింటి కి పండ్లు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండ్ల జ్యోతి వార్డ్ మెంబర్లు ఈశ్వరమ్మ మరియు రవిందర్ గౌడ్ మరియు సెక్రటరీ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు

ఈరోజు ఉదయం ఎత్తం గ్రామంలో సర్పంచ్ సాయిని వరలక్ష్మి ఆధ్వర్యంలో హరితహరం లో భాగంగా ప్రతి ఇంటింటి కి పండ్లు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్… Read more

ఈ రోజు జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు బక్రీద్ పండుగ దృశ్య తాండూర్ పట్టణం లోని ఈదుగా లను సందర్శించి బందోబస్తూ ప్రణాళికలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని విషయాన్నీ తాండూర్ పోలీస్ అధికారులకు తెలియజేయడం జరిగింది

ఈ రోజు జిల్లా SP శ్రీ N. కోటి రెడ్డి IPS గారు బక్రీద్ పండుగ దృశ్య తాండూర్ పట్టణం లోని ఈదుగా లను సందర్శించి బందోబస్తూ ప్రణాళికలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి… Read more

విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. దాంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిప

విజ‌య‌వాడ‌లోని ప్ర‌కాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. దాంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి… Read more

నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ) విద్యా సంస్థలకు

చేవెళ్ల :నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధికారులతో… Read more

తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్‌ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్‌( ఒ.పన్నీర్‌ సెల్వం) మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని ఆ పార్టీ అగ్రనేత పన్నీర్‌సెల్వం

చెన్నై: తమిళనాట అన్నాడీఎంకే పార్టీలో ఏక నాయకత్వ వ్యవహారంపై ఈపీఎస్‌ (ఎడప్పాడి పళనిస్వామి).. ఓపీఎస్‌( ఒ.పన్నీర్‌ సెల్వం) మధ్య నెలకొన్న… Read more

ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల రామ్ చరణ్,జంగం సాయి చరణ్,, జిల్లా టాపర్ గా మార్కులు సాధించడం జరిగింది

ఈరోజు మిర్యాలగూడ పట్టణం పట్టణంలో, క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు గారు ర్యాంకర్షకు అభినందనలు తెలపడం జరిగింది, మా యొక్క విద్యార్థులు లెంకల… Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు… Read more

దేశంలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన నిర్మాణాన్ని అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని

దేశంలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన… Read more

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని కలిగిన ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ 2 లక్షల చెక్కును హసన్ పల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద రాములుజయ

నిజాంసాగర్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని కలిగిన ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు కుటుంబాలకు… Read more