Local-News

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను దించి తగులబెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి… Read more

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని విద్యుత్ చార్జీలు బస్ చార్జీలు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను భారాలను తగ్గించాలని వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈ రోజు స్థానిక గోస్పాడు మండలం జూలేపల్లి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని విద్యుత్ చార్జీలు బస్ చార్జీలు ఆస్తి పన్ను చెత్త… Read more

ap new camity

అమరావతి: సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘ

అమరావతి: సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స… Read more

kcr news pic

తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ప్రజలను మెప్పించే విధంగా ఉండే కారణం కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారని.. కాబట్టి ఈ రకమైన కారణంతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త విధానం ఎవరికీ అంతుచిక్కడం లేదు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో… Read more

చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ ఎదురు సమీప ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. భాష్యం స్కూలు బస్సు పురుషోత్తమపట్నం అడ్డ రోడ్డు వైపు నుంచి తహసీల్దార్

పలనాడుజిల్లా : చిలకలూరిపేట పట్టణంలోని కేబీ రోడ్డులో వెంకటేశ్వర థియేటర్ ఎదురు సమీప ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం… Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి,దుమాల గ్రామాలలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కపల్లి

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి,దుమాల గ్రామాలలో గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు… Read more

కౌతాళం మండలం లోని ఉప్పురాళ్లు గ్రామంలో శ్రీ చంద్రశేఖర్ స్వామి మఠం లో ఘనంగా సామూహిక వివాహాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి ,సోదరుడు టిడిపి

కౌతాళం మండలం లోని ఉప్పురాళ్లు గ్రామంలో శ్రీ చంద్రశేఖర్ స్వామి మఠం లో ఘనంగా సామూహిక వివాహాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం… Read more

రేపు దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో జరుగునున్న రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించు కోవడానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన అరకు పార్లమెంట్

రేపు దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో జరుగునున్న రాష్ట్రపతి ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించు కోవడానికి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి… Read more