Entertainment

sdfghji7f

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్‌ చిప్స్‌ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్‌ లను ఉక్రెయిన్‌- రష్యాలే ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలు సైతం భారీగా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెమీకండక్టర్‌… Read more

'దేశద్రోహం అనేది గతించిన చట్టం. బ్రిటీష్‌వాళ్ల సంప్రదాయంతో వచ్చింది. దానిని రద్దు చేయాలి. ఇటువంటి చట్టాలను పార్లమెంట్‌లో సవరణ ద్వారా మాత్రమే చేయగలం.ఇది ఈ కాలానికి వర్తించని చట్టం కాబట్టి దీనిని రద్దు చేయాలి'

రాజమహేంద్రవరం: 'దేశద్రోహం అనేది గతించిన చట్టం. బ్రిటీష్‌వాళ్ల సంప్రదాయంతో వచ్చింది. దానిని రద్దు చేయాలి. ఇటువంటి చట్టాలను పార్లమెంట్‌లో… Read more

హైదరాబాద్‌: ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల

హైదరాబాద్‌: ఒడిశా ఉత్తర ప్రాంతంపై సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. బంగ్లాదేశ్‌పై గాలులతో కూడిన… Read more

అమరావతి: రాష్ట్రంలో నిలిపివేసిన దుల్హన్ పధకం(Dulhan scheme)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు(High court) ఆదేశాలు జారీ చేసింది.గతంలో దుల్హన్ పధకం అమలు చేయడం

అమరావతి: రాష్ట్రంలో నిలిపివేసిన దుల్హన్ పధకం(Dulhan scheme)పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు(High court) ఆదేశాలు జారీ చేసింది.గతంలో… Read more

బాతురూంలు,తలుపులు శిధిలంగా మారిన దుస్థితి మరుగుదొడ్లలో మర్రిచెట్లు మొలక పట్టణ పౌర సంక్షేమ సంఘం మున్సిపల్ అధికారులకు పన్నులు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రాథమిక పాఠశాల భవనాలకు సున్నం వేయాలనే సృహ కూడా లేదు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నేను మేనమామనని

బాతురూంలు,తలుపులు శిధిలంగా మారిన దుస్థితి మరుగుదొడ్లలో మర్రిచెట్లు మొలక పట్టణ పౌర సంక్షేమ సంఘం మున్సిపల్ అధికారులకు పన్నులు పెంచడంలో ఉన్న శ్రద్ధ ప్రాథమిక… Read more

చిత్తూరు: వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరిలో రోడ్‌ షో నిర్వహించారు

చిత్తూరు: వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా… Read more

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వర్కాల మోహన్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి,… Read more

పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళలు లక్ష పసుపు కొమ్ముల నోము కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ముత్తైదువులు నోములు నోచుకోవడం జరుగుతుందని

పెంచికల్పేట్ మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మహిళలు లక్ష పసుపు కొమ్ముల నోము కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు.… Read more

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపునగర్ లోని బిఆర్ఎస్ రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ ల జిల్లా ఫోరమ్ అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్రావు నివాసంలో ఆయనను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ దంతన్ పల్లి బీమయ్యక్ స్వామి జాతర మహోత్సవానికి రావాల్సిందిగా నిర

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాపునగర్ లోని బిఆర్ఎస్ రాష్ట్ర రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ ల జిల్లా ఫోరమ్ అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్రావు నివాసంలో… Read more