హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి కుర్మానగర్ లో దారుణం

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం కలదు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్, దివ్య బాడీని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం కలదు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్, దివ్య బాడీని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.

గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థ వరకట్నపు వేధింపులు హత్యకు దారితీశాయ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కాగా హత్యకు గురైన వివాహిత ఎన్టిపిసి మార్కెట్ ఏరియా కి చెందిన కంది చంద్రయ్య రెండవ కూతురు.

khaja

Comment As:

Comment (0)