Local-News

ఖానాపురం శివారు పాఖాల వాగు పాత బ్రిడ్జి సమీపంలో నూతన చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ,అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పాకాల సరస్సు కింద ప్రదానంగా నీటినిల్వల కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప

ఖానాపురం శివారు పాఖాల వాగు పాత బ్రిడ్జి సమీపంలో నూతన చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ,అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.ఈ… Read more

హరిత విజయ్ విహార్ నందు హిల్ కాలనీ లో డాక్టర్ అజ్మీరా కేశవ్ గారి సతీమణి క్రీ.శే.శ్రీమతి నాగమణి అజ్మీరా గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమానికి

ప్రధమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ,ఎమ్మేల్యేలు

నల్లగొండ… Read more

పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్ జిల్లా బిజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మండల రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి బాధిత కుటుంబానికి ఆపద్బాంధు కింద ఆర్

పెద్దేముల్, జూలై,10 చాటింపు: పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్… Read more

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ వి. రంగారెడ్డి పేర్కొన్నారు

డాక్టర్ వి.రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖధికారి కర్నూలు జిల్లాలో ఎస్ ఎస్ సీ - 2022 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నాల్గవ రోజు పరీక్షలకు సోమవారం 1770 మంది విద్యార్థిని,విద్యార్థులు… Read more

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి చౌరస్తాలోని ఉల్చాల రోడ్డులో గల వీక్షిత క్లినిక్ నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్.మిథున్ కుమార్ రెడ్డి పర్య

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి… Read more

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్మిక సంఘం నా

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు… Read more

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు పథకం) ( రాజోలి బండ డైవర్షన్ స్కీం ) ఆనకట్టను సందర్శించి

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు… Read more

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అల్లవారిపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.… Read more

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని… Read more