Local-News

kandipanta

నాంపల్లి మండలానికి చెందిన కటికర్ల వెంకటయ్య ఈ సంవత్సరం 5 ఎకరాల భూమిని కౌలుగా తీసుకోని అందులో పత్తి పంట మరియు కంది పంట పండించారు. పత్తి పంట సీజన్ ముగిసింది. ఇక మిగిలిన కంది పంట బాగా పండిందని వెంకటయ్య కుటుంబ సభ్యులు ఆనంద పడ్డారు.

నాంపల్లి మండలానికి చెందిన కటికర్ల వెంకటయ్య ఈ సంవత్సరం 5 ఎకరాల భూమిని కౌలుగా తీసుకోని అందులో పత్తి పంట మరియు కంది పంట పండించారు. పత్తి పంట సీజన్ ముగిసింది.… Read more

telangana police

తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాల వారీగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టు

తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది.… Read more

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో… Read more

పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్

అమరావతి: పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.టిడ్కో… Read more

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం కలదు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్, దివ్య బాడీని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం… Read more

కేంద్ర మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సయ్యద్ అబ్రార్ హష్మి

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, నల్లగొండ ప్రభారి శ్రీ కైలాష్ చౌదరి జన్మదిన సందర్భంగా బిజెపి పార్టీ మైనారిటీ మోర్చా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్… Read more