Entertainment

పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్ జిల్లా బిజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మండల రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి బాధిత కుటుంబానికి ఆపద్బాంధు కింద ఆర్

పెద్దేముల్, జూలై,10 చాటింపు: పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కూలిపోయిన ఇంటిని పరిశీలించిన వికారాబాద్… Read more

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి చౌరస్తాలోని ఉల్చాల రోడ్డులో గల వీక్షిత క్లినిక్ నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్.మిథున్ కుమార్ రెడ్డి పర్య

సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నంది రెడ్డి సాయి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బళ్లారి… Read more

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు సిఐటీయు ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్మిక సంఘం నా

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీతము, సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాలను ఆడుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది.ఈ మేరకు… Read more

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు పథకం) ( రాజోలి బండ డైవర్షన్ స్కీం ) ఆనకట్టను సందర్శించి

ఆంధ్ర,కర్ణాటక,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కర్నూలు జిల్లా, కోసిగి మండలం పరిధిలోని అగసనూరు గ్రామ సమీపంలో ఉన్న ఆర్ డి ఎస్ (రాజోలి బండ నీటి మళ్ళింపు… Read more

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని… Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తోందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు

విశాఖ: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తోందని… Read more

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలం పరిదిలోని అవంతిపురంలో గల గిరిజన గురుకుల పాఠశాల నుంచి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా… Read more

తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇటీవల తిరుమలకు భక్తుల తాకిడి కాస్త తగ్గింది. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడం, సెలవులు రావడంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య బాగా పెరిగింది.

ఇటీవల కాస్త తగ్గిన భక్తుల రద్దీ ప్రస్తుతం సెలవులు, శ్రావణమాసంలో మళ్లీ పెరిగిన రద్దీ సర్వదర్శనానికి 15 గంటల సమయం నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.5.15… Read more

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం కలదు. ఉప్పల్ పోలీసుల అదుపులో దిలీప్ కుమార్, దివ్య బాడీని గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.

భార్య దివ్య (32)ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన భర్త దీపక్ కుమార్(40). అర్ధరాత్రి జరిగిన సంఘటన, దంపతులకీ అనంత్ కుమార్(10), దిషిత(8) అనే ఇద్దరు సంతానం… Read more