Entertainment

19871ms

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఆవిష్కరించిన రామానుజాచార్యుల సమతామూర్తి సందర్శన వేళలను నిర్వాహకులు ప్రకటించారు.

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఆవిష్కరించిన రామానుజాచార్యుల సమతామూర్తి సందర్శన వేళలను నిర్వాహకులు ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో… Read more

765ty45d

ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు ఆమె పంపించారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్… Read more

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు. ఈ గుహలోనే శివుడు... పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 11 (రక్షా బంధన్) వరకు కొనసాగుతుంది.

ఈ నెల(జూన్) 30 నుండి భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించుకోనున్నారు. ఈ గుహలోనే శివుడు... పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్… Read more

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్‌డీగా పనిచేస్తున్న

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌… Read more

ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు బీజేపీ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది.

విజయవాడ: ఏపీలో త్వరలో బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. పాదయాత్రపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సెప్టెంబర్ 25 పండిట్ దీనదయాళ్ జయంతి రోజు… Read more

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతుంది

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్… Read more

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఆదివారం సెలవులు ప్రకటించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో… Read more

మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు, మూడు చోట్ల ఉరుములు,మెరుపులతోపాటు గం

అమరావతి: మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.ఈరోజు రాష్ట్రంలోని… Read more

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తల్లుల ఖాతాల్లో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలీ జమ చేస్తున్నట్లు కర్నూలు,నంద్యాల ఏపీ ఎస్ ఎస్ ఎ అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వేణుగోపాల్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తల్లుల ఖాతాల్లో విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలీ జమ చేస్తున్నట్లు కర్నూలు,నంద్యాల ఏపీ ఎస్ ఎస్ ఎ అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్… Read more