Entertainment

achike

వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్‌లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు మార్జిన్లపై ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.

వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్‌లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో… Read more

చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద రూ.55.84 లక్షల విలువ చేసే సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు చిలకలూరిపేట సెబ్ స్టేషన్ ఏర్పడిన 2020 మే నెల నుంచి గత జూన్ 30 వరకు పట్టుకున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ మద్యం 22,300,

చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద రూ.55.84 లక్షల విలువ చేసే సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు చిలకలూరిపేట సెబ్ స్టేషన్ ఏర్పడిన 2020 మే నెల నుంచి… Read more

తిరుమల తిరుపతి దేవస్థానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది టీటీడీ. నగదు చెల్లింపు స్థానంలో యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద వసతి గదుల కేటాయింపు సమయంలో యూపీఐ విధానం ద్వారా చెల్లింపులు ప్రారంభించింది.త్వరలోనే టీటీడీకి సంబంధి

తిరుమల తిరుపతి దేవస్థానంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది టీటీడీ. నగదు చెల్లింపు స్థానంలో యూపీఐ విధానాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు… Read more

2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ ఇంచార్జి టి.జి.భరత్ లు సూచించారు. బుధవారం నగరంలోని శ్రీరామ్ నగర్ లో కర్నూలు నగర పార్టీ అధ్యక్షులు గ

2024లో టీడీపీ గెలుపుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ… Read more

మన దేశంలో గృహ హింస చట్టం పెద్ద ఎత్తున దుర్వినియోగమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గృహిణులకు భద్రతను కల్పించేందుకు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, చాలా మంది ఈ చట్టాన్ని తమ స్వార్థానికి వాడుకుంటున్నారు

దుర్వినియోగమవుతున్న గృహహింస చట్టం

 తమ స్వార్థాలకు భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న భార్యలు

ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం… Read more

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి (స్పీకర్) పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన శాసన సభ్యులు నల్లమోతు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి (స్పీకర్) పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి… Read more

కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం,వన్ టౌన్ లోని,పెద్ద పడకన,ప్రాథమిక పాఠశాల కార్యాలయం వద్ద టీఎన్ ఎస్ ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ బొగ్గుల ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్

కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గం,వన్ టౌన్ లోని,పెద్ద పడకన,ప్రాథమిక పాఠశాల కార్యాలయం వద్ద టీఎన్ ఎస్ ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ బొగ్గుల… Read more

వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 261.51 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం

వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర ఆర్థిక సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒక్కొక్కరికి… Read more

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు అందించాలనే ఆత్రుతతో బయల్దేరిన

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం కలిచి వేస్తోంది. ఒక సంఘ టనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రేక్షకులకు పాఠకులకు… Read more