Entertainment

rtc

ఉగాది సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం రోజున 65 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు ఈ అవకా

ఉగాది సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం రోజున 65 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు… Read more

నంద్యాల జిల్లా నంద్యాల మండలం mitnala గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి ఒకదానిమీద ఒకటి మూడు marriages చేసుకుంది. అయితే ఇందులో ఎవరికీ విడాకులు ఇవ్వకపోవడం విచిత్రం.

నంద్యాల : నంద్యాల జిల్లా నంద్యాల మండలం mitnala గ్రామానికి చెందిన 24 ఏళ్ల వయసున్న యువతి ఒకదానిమీద ఒకటి మూడు marriages చేసుకుంది. అయితే ఇందులో ఎవరికీ… Read more

మిర్యాలగూడ బఖళ్వాఢీ హైస్కూల్ విద్యార్థిని జి.విద్య గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డిఈఓ బిక్షపతి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ వెంకట్ రెడ్డి, స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్

మిర్యాలగూడ బఖళ్వాఢీ హైస్కూల్ విద్యార్థిని జి.విద్య గురువారం వెలువడిన పదో తరగతి ఫలితాలలో 10 జిపిఏ సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,… Read more

నాసిక్‌: మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్‌ వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. నదిలో

నాసిక్‌: మహారాష్ట్రలో గత మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. వరద పోటెత్తడంతో నాసిక్‌… Read more

దేశంలో 8ఏళ్ళ మోడీ పాలనా దేశానికే దిశా అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి అన్నారు మంగళవారం నగరంలోని కేంద్రంలో 8 ఏళ్ళ బీజేపీ పాలనా పురస్కరించుకొని పాతబస్తీలో మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు

దేశంలో 8ఏళ్ళ మోడీ పాలనా దేశానికే దిశా అని బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి అన్నారు మంగళవారం నగరంలోని కేంద్రంలో 8 ఏళ్ళ బీజేపీ పాలనా పురస్కరించుకొని… Read more

మంచిర్యాల లోని NTR నగర్ కాలనీలో వరద ముంపు కు గురై ఆశ్రయం కోల్పోయి అనేక నస్టపోయిన నిరుపేదలకు 6వ రోజు గా బుధవారం రోజు కూడ మంచిర్యాలలోని వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెద్దర్లు,దుస్తులు,చీరలు, వస్తువులను వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రామ్

మంచిర్యాల లోని NTR నగర్ కాలనీలో వరద ముంపు కు గురై ఆశ్రయం కోల్పోయి అనేక నస్టపోయిన నిరుపేదలకు 6వ రోజు గా బుధవారం రోజు కూడ మంచిర్యాలలోని వెలుగు ఫౌండేషన్… Read more

డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినవారికి కొత్త శిక్ష..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇందులో 13 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరికి శనివారం… Read more