Local-News

మధిర పట్టణములో మురుగు నీరు మొత్తం శివాలయం వద్ద గల వైరా ఏరులోకి కలుస్తునందున్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజ్ నీ పొడిగించుటకు మార్గమును పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్ గారు, కమీషనర్ రమాదేవి

మధిర పట్టణములో మురుగు నీరు మొత్తం శివాలయం వద్ద గల వైరా ఏరులోకి కలుస్తునందున్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజ్ నీ పొడిగించుటకు మార్గమును పరిశీలిస్తున్న… Read more

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదనీ,దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిషనర్ ఈనెల మొదటి వారంలో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో సి.జి.ఎఫ్. (C.G.F) బకాయలు ఉన్న దేవాలయాలు త

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదనీ,దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ… Read more

కర్నూలు నగరంలోని,అలీ షేర్ బాగ్ వెళ్లే దారిలో బుధవారం కోట గోడ కూలి ఒక కార్మికుడు మృతి,మరో చిన్న బాలుడుకి కాలు విరిగిన ఘటన జరిగింది. గోడను ఈ మధ్యకాలంలోనే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం చేశారు

కర్నూలు నగరంలోని,అలీ షేర్ బాగ్ వెళ్లే దారిలో బుధవారం కోట గోడ కూలి ఒక కార్మికుడు మృతి,మరో చిన్న బాలుడుకి కాలు విరిగిన ఘటన జరిగింది. గోడను ఈ మధ్యకాలంలోనే… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వర్కాల మోహన్

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్డు గ్రామపంచాయతీలో 2k రన్ నిర్వహించబడింది. ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి,… Read more