Local-News

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైంది. ఈ రోజు అన్ని ప్రధాన కూడళ్ళలో ప్రొఫెక్సీల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్చందంగా మిర్యాలగూడ ప్రజలందరి మద్దతు కోరేందుకు ప్రయత్నం మొదలు చేయడం జరిగినది. ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, మరియూ రెం

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం మొదలైంది. ఈ రోజు అన్ని ప్రధాన కూడళ్ళలో ప్రొఫెక్సీల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్చందంగా మిర్యాలగూడ ప్రజలందరి మద్దతు… Read more

suman

రాష్ట్రంలో మద్యం మత్తులో జోగుతూ ఊగుతూ సాగుతోంది బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులేనని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ ఘటనలో ఈ రెండు పార్టీల నేతల కుటుంబసభ్యులు, బంధు వులకు ప్రమేయం ఉందని ఆరోపించారు.

రాష్ట్రంలో మద్యం మత్తులో జోగుతూ ఊగుతూ సాగుతోంది బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులేనని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ఫుడింగ్‌… Read more

lic

ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021–22 ఆర్థిక సంవత్సరం లో 2.17 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయించింది. 2020–21లో విక్రయించిన 2.10 కోట్ల పాలసీలతో పోలిస్తే 3.54 శాతం వృద్ధి కనిపించింది.

ప్రభుత్వరంగ ఎల్‌ఐసీ పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021–22 ఆర్థిక సంవత్సరం లో 2.17 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయించింది. 2020–21లో… Read more

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి అన్న గారు మంత్రాలయం మండల కేంద్రంలోని

మంత్రాలయం : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి… Read more