పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి అన్న గారు మంత్రాలయం మండల కేంద్రంలోని
మంత్రాలయం : పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని పెద్దాయన గౌరవనీయులు ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై. సీతారామిరెడ్డి అన్న గారు మంత్రాలయం మండల కేంద్రంలోని జామీయా మసీదు లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా ముస్లిం మత పెద్దలు పెద్దాయనకు స్వాగతం పలికారు. అనంతరం మసీదు లో ముస్లిం సోదరులు పెద్దాయన వై. సీతారామిరెడ్డి అన్న గారికి పూలమాల వేసి శాలువ కప్పి సన్మానించారు. ముస్లిం సోదరులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో షాదిఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయనతో పాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
SRM