Entertainment

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నడుమ.. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పావులు బీజేపీకి లాభం చేకూర్చుతోందనే వాదన వినిపిస్తోంది. బుల్డోజర్లు తెలంగాణకూ వస్తాయని రాజాసింగ్ అన్నారు.

యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ తదుపరి టార్గెట్ కేసీఆర్ ను గద్దెదించడమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు… Read more

హైదరాబాద్‌: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్‌ఎస్‌ బృందం కూడా హాజరుకానున్నది.

హైదరాబాద్‌: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో… Read more

బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని.. ఇంటర్‌ పరీక్ష రాసి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది.. కానీ ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటింది.

గద్వాల: బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని.. ఇంటర్‌ పరీక్ష రాసి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో… Read more

గ్రంథాలయాలను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ అన్నారు. మే నెల 17 నుంచి బేతంచర్ల గ్రంథాలయంలో విద్యార్థులకు ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి

గ్రంథాలయాలను సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ అన్నారు. మే నెల 17 నుంచి బేతంచర్ల గ్రంథాలయంలో విద్యార్థులకు… Read more

: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి

మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం… Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు… Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో పెంటి వాగు బ్రిడ్జి అకాల వర్షాల కారణంగా కులిపోవడంతో రెండు జిల్లాలకు పోయే ప్రధాన రహదారికి అంతరాయం ఏర్పడింది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధి కోనరావుపేట మండలం సిరిసిల్ల-నిమ్మ పెళ్లి నిజామాబాద్ జిల్లాను కలిపే ప్రధాన రహదారి కొండాపూర్ శివారులో… Read more

నేరగాళ్ల పంథా మారింది. చిల్లర మల్లర దొంగతనాలకు బదులుగా ఏకంగా కుంభస్థలంపైనే కన్నేశారు. ఒక్క దెబ్బకు కోట్ల రూపాయలను కూడబెట్టుకునేలా ప్లాన్లు వేశారు. రాజ్యంగ ప్రతినిధిగా భావించే గవర్నర్ పదవినీ అమ్మకానికి పెట్టారు. పెద్దల సభకు గౌరవం పొందిన రాజ్యసభ స్థానాలనూ బ

నేరగాళ్ల పంథా మారింది. చిల్లర మల్లర దొంగతనాలకు బదులుగా ఏకంగా కుంభస్థలంపైనే కన్నేశారు. ఒక్క దెబ్బకు కోట్ల రూపాయలను కూడబెట్టుకునేలా ప్లాన్లు వేశారు.… Read more

ఓటరు కార్డు (Voter ID) కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 17ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు

సౌలభ్యం కలిపించిన కేంద్ర ఎన్నికల సంఘం

దిల్లీ: ఓటరు కార్డు (Voter ID) కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI)… Read more