Local-News

మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లీ మండల పరిదిలోని చిరుమర్తి, అగా మోత్కూర్ గ్రామాల నందు 7 కోట్ల 58 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో నిర్మించబోవు చెక్ డ్యాంల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లీ మండల పరిదిలోని చిరుమర్తి, అగా మోత్కూర్ గ్రామాల నందు 7 కోట్ల 58 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో నిర్మించబోవు చెక్… Read more

jagadish

పెద్దవూర మండలానికి సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రానున్నారని ఎంపిపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దివంగత నేత కర్నాటి విజయ భాస్కర్ రెడ్డి విగ్రహ ఆవిష్క

పెద్దవూర మండలానికి సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రానున్నారని ఎంపిపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో… Read more

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పోటాపోటీగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ , బిజెపి పార్టీ ,అధికార టీఆర్ఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన వరి పంట పొలాలను పోటాపోటీగా శుక్రవారం… Read more