Local-News

ఈరోజు ఉదయం ఎత్తం గ్రామంలో సర్పంచ్ సాయిని వరలక్ష్మి ఆధ్వర్యంలో హరితహరం లో భాగంగా ప్రతి ఇంటింటి కి పండ్లు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండ్ల జ్యోతి వార్డ్ మెంబర్లు ఈశ్వరమ్మ మరియు రవిందర్ గౌడ్ మరియు సెక్రటరీ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు

ఈరోజు ఉదయం ఎత్తం గ్రామంలో సర్పంచ్ సాయిని వరలక్ష్మి ఆధ్వర్యంలో హరితహరం లో భాగంగా ప్రతి ఇంటింటి కి పండ్లు మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్… Read more

సి.ఎం.జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి అరోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ . జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైందనీ కర్నూలు పార్లమెంట్ టి.డి.పి

సి.ఎం.జగన్ నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు సోమిశెట్టి అరోపణ రాష్ట్ర ముఖ్యమంత్రి… Read more

రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు సన్మానం

తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో తలసేమియా బాధిత చిన్న పిల్లల… Read more

పేద విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, మోడల్, కస్తూర్బా పాఠశాలలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్, మిషన్ హెల్ప్ క్లబ్ ఆధ్వర్యంలో… Read more

అడవులు, పోడు భూములపై గిరిజనులదే అధికారం : అర్జున్ ముండా.

ఆదిలాబాద్: ఆదివాసీలకు న్యాయం చేసేందుకు కేంద్రం అన్ని విధాల కృషి చేస్తోందని కేంద్రమంత్రి అర్జున్ ముండా తెలిపారు. “జల్, జమీన్, జంగీల్ ఆదివాసీలకేనంటూ… Read more