Local-News

ఓ ప్రేమజంట పెళ్లిచేసుకుని మండ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. మండ‌లంలోని ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన మందా గోపి, త‌న మేన‌కోడ‌లు వ‌ర‌సైన న‌ర‌స‌రావుపేట మండ‌లం రావిపాడుకు చెందిన కిరణ్మ‌యిలు ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు

నాదెండ్ల‌: ఓ ప్రేమజంట పెళ్లిచేసుకుని మండ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. మండ‌లంలోని ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన మందా గోపి,… Read more

కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్‌ లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ గుంతలో బోల్తా పడింది.ఈ క్రమంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలో బస్సు కాలిపోయింది

కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కలబురిగి జిల్లా కమలాపురలో గూడ్స్‌ లారీని ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు బలంగా… Read more

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్‌… Read more

ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని ఉత్తర్వులు

ఖాళీ చేసి ఇవ్వాలని సాధారణ పరిపాలనాశాఖ ఆదేశించింది. ఖాళీ చేసిన ఫ్లాట్లను మంచి స్థితిలో అప్పగించాలని స్పష్టం చేసింది. ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే… Read more

ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరు‌మల శ్రీవారి భక్తుల కోసం నిజా‌మా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి ఏసీ బస్సు‌లను ప్రారం‌భి‌స్తు‌న్నది. నేడు నిజామాబాద్‌లో ఆర్టీసీ చైర్మన్‌ బాజి‌రెడ్డి గోవ‌ర్ధన్‌ సర్వీసుకు జెండాఊపి ప్రారంభించనున్నారు

ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరు‌మల శ్రీవారి భక్తుల కోసం నిజా‌మా‌బాద్‌ నుంచి తిరు‌ప‌తికి… Read more

బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వ‌ర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. హైద‌రాబాద్ కాలేజ్ కి వెళ్లి క‌నిపించ‌కుండా పోయింది. కాగా ఆమెను ముంబైలో గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వర్షిణి.. పరీక్ష కోసం కళాశాలకు వెళ్లి

బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వ‌ర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. హైద‌రాబాద్ కాలేజ్ కి వెళ్లి క‌నిపించ‌కుండా పోయింది. కాగా ఆమెను… Read more

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ ప్రభుత్వానికి విన్నవించారు.ఈ మేరకు బుధవారం నగరంలోని పాతబస్తీలో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు.ఈ సందర్బంగా వైఎస్సార్ టీయూసీ.జిల్లా అధ్యక్షులు రమణ మాట్లాడారు

పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షులు రమణ ప్రభుత్వానికి విన్నవించారు.ఈ మేరకు బుధవారం నగరంలోని పాతబస్తీలో… Read more

మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఎగ్‌ఫ్రైడ్ రైస్. తిన్న గంటకే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడిన విద్యార్థులు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని నిజామాబాద్ తరలించామన్న కలెక్టర్. బాధ్యులపై

మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఎగ్‌ఫ్రైడ్ రైస్. తిన్న గంటకే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడిన విద్యార్థులు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని నిజామాబాద్… Read more

మన ఎత్తంగ్రామంలో అన్నీ చౌరస్తాలలో 25 సీసీ కెమెరాలు పవర్ బ్యాక్ అప్పు మంచి బ్రాండ్ కెమెరాలను అమ్మర్చుకోవడం జరిగింది ఈ ఈ కెమెరాలకు సంబంధించిన మానిటర్ను తాత్కాలికంగా ఉన్న గ్రామపంచాయతీలో ఈరోజు ఉదయము 10 గంటలకు

మన ఎత్తంగ్రామంలో అన్నీ చౌరస్తాలలో 25 సీసీ కెమెరాలు పవర్ బ్యాక్ అప్పు మంచి బ్రాండ్ కెమెరాలను అమ్మర్చుకోవడం జరిగింది ఈ ఈ కెమెరాలకు సంబంధించిన మానిటర్ను… Read more