Local-News

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో వెలసిన శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి జాతర సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ య

నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో వెలసిన శ్రీ లింగమంతుల స్వామి మాణిక్యాల దేవి జాతర సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు మన్నెం రంజిత్ యాదవ్ గారి… Read more

hijab

హిజాబ్​ రగడ మళ్లీ మొదలైంది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం హిజాబ్​ తో రావొద్దని విద్యార్ధినులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివాదం మొదలైంది.

హిజాబ్​ రగడ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ ​లో బహదూర్‌పుర లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం హిజాబ్​ తో రావొద్దని విద్యార్ధినులకు తెలిపింది.… Read more

5 డీసీయం వ్యాన్ లు, 1 టాటా ఏస్ వాహనాలు సీజ్: పోలీసుల అదుపులో రైస్ మిల్లు యజమాని జగిత్యాల ప్రతినిధి, మే20,( చాటింపు) జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘురాముల కోట గ్రామ శివారులో గల హనుమాన్ సాయి రైస్ మిల్లు

5 డీసీయం వ్యాన్ లు, 1 టాటా ఏస్ వాహనాలు సీజ్: పోలీసుల అదుపులో రైస్ మిల్లు యజమాని జగిత్యాల ప్రతినిధి, మే20,( చాటింపు) జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్… Read more

సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది.సోమవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు ఉరుములతో కూడిన తుపాన్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ)

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోఉరుములు మెరుపులతో గాలివాన. పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు,మెరుపులతో కూడిన గాలివాన కురుస్తోంది.సోమవారం… Read more

టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరై సబితా ఇంటి ముందు బైఠాయించారు

ముషీరాబాద్: టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ఆందోళన… Read more

అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు..

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌… Read more

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గొన్నారు.

మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన నక్క భద్రయ్య యాదవ్ నాగమణి దంపతుల కుమార్తె వివాహానికి ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల… Read more

కింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్' వాట్సాప్ గ్రూపును గుర్తించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిపినట్లు పోలీసులు అనుమానిస్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్'… Read more

రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్ వన్ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ,గ్రూప్ ఫోర్, వీఆర్వో, పంచాయతి సెక్రటరీ

రైస్ మిల్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్ బి ఆర్ ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్సై, కానిస్టేబుల్ మరియు గ్రూప్… Read more