Entertainment

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయంపై స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు దాడులు చేశారు.కేరళలోని అటవీ ప్రాంతాల్లో ఏకో సెన్సెటివ్‌ జోన్‌ ఏర్పాటు

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయంపై స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ)… Read more

అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక రూపొందించింది

అమరావతి: హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేందుకు… Read more

డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా హెల్పింగ్‌ హార్ట్స్‌ రూపొందించిన *'డ్రగ్స్‌కు యువత బానిస కావద్దు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు'* అనే కరపత్రాన్ని ఆ

సిరిసిల్ల: డ్రగ్స్‌కు యువత బానిస కావద్దని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్‌డీగా పనిచేస్తున్న

కొత్తగూడెం: జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌… Read more

తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ స్థాయిలో వర్షంపడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో… Read more

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్ కళాశాలలో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతుంది

చంద్రగిరి మండలం, భీమవరంకు చెందిన సత్య నారాయణ, జయమాధురి దంపతుల కుమార్తె షణ్ముఖ ప్రియ(22) మృతి చెందింది. చెన్నై లోని రామచంద్ర హాస్పిటల్, అండ్ మెడికల్… Read more

కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వద్ద లారీ ఢీకొని పదవతరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయటానికి బైక్ పై వెళుతున్న కల్లెపల్లి కు చెందిన ఇద్దరు విద్యార్థులు ను ఢీకొన్న లారీ, ఉల్లి యువరత్న 17 అనే విద్యార్థి అక్కడి కక్కడే మృతి

విజయనగరం జిల్లా: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వద్ద లారీ ఢీకొని పదవతరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయటానికి బైక్ పై వెళుతున్న కల్లెపల్లి కు చెందిన ఇద్దరు… Read more

కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాండ్రకొండ శ్రీనివాసరావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాండ్రకొండ శ్రీనివాసరావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విజయవాడలోని… Read more