Local-News

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్ బిల్లా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజలకు టి.బి వ్యాధిపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అనంతరం కౌన్

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 6వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో టీబీ వ్యాధిపై ఆవార్డు కౌన్సిలర్ ఆదాసు నాగ రాణి విక్రమ్ మరియు డాక్టర్… Read more

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వ‌హించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండ‌డంతో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో 32 లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వ ఉందన్నారు.

వైద్యారోగ్య శాఖపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో… Read more

అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మానవత్వం ప్రదర్శించారు.కళ్లెదుటే జరిగిన రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మన్ననలు పొందారు. ఓ కేసు విచారణలో భాగంగా ఆయన ఆదివారం విశాఖ వచ్చారు

విశాఖపట్నం, జూలై 17: అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ మానవత్వం ప్రదర్శించారు.కళ్లెదుటే జరిగిన రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మన్ననలు పొందారు.… Read more

విద్యుత్ తీగలు దగ్గరగా ఉండటం వలన గాలి దుమారానికి ఒకదానికి ఒకటి తగిలే అవకాశాలు ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ఉపకరణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని దీంతో విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అంటున్నారు.

విద్యుత్ తీగలు దగ్గరగా ఉండటం వలన గాలి దుమారానికి ఒకదానికి ఒకటి తగిలే అవకాశాలు ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ ఉపకరణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని… Read more