Job-Alerts

navy

ఇండియన్‌ నేవీ (Indian Navy ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ) జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌ విభాగంలో గ్రూప్ సీ నాన్‌… Read more

indvssri

200 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక ముందుంచిన రోహిత్ సేన.. శ్రీలంకను 150 పరుగులలోపే కట్టడి చేసింది.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విక్టరీని నమోదు చేసింది. 200 పరుగుల టార్గెట్‌ను శ్రీలంక ముందుంచిన రోహిత్ సేన.. శ్రీలంకను… Read more

09876tg456

ఉక్రెయిన్‌పై యుద్దానికి తెర తీసిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులు, ఇత‌ర దేశాల పౌరులే కాకుండా స్వ‌యంగా ర‌ష్య‌న్ పౌరులు కూడా నిర‌స‌న గ‌ళాన్ని వినిపిస్తున్నారు. ఉక్రెయిన్‌పైకి దండెత్తి వ

ఉక్రెయిన్‌పై యుద్దానికి తెర తీసిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.… Read more

sadfgtre

ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మంగళవారం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామన్నారు.

సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు శుభవార్త ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను ఇవ్వాలని విద్యాశాఖ మంత్రిని కోరడంతో పాటు సీఎస్‌కు… Read more

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షం నాయక్ డిమాండ్ చేశారు.

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని… Read more

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప వలన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిట

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో… Read more

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించడం జరిగింది.

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్… Read more

minacollege

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్… Read more

ajmeer

తన మేనత్తకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లినప్పుడే... విమానం ఎక్కాలని కలలు కన్నది. అంతేకాదు ఆ విమానాన్ని కూడా నడపాలని.. తనకు, ఆకాశానికి ఏదో దగ్గర అనుబంధం ఉందని డిసైడ్ అయిపోయింది. అంతే ఆరోజు నుండి విమానానికి సంబంధించిన రంగాల్లోనే పని చేయాలని నిర్ణయించుకుంది.

తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన అజ్మీర్ బాబీ చదివింది ఎంబీఏ అయినప్పటికీ, ఏవియేషన్ లో ఎయిర్ హోస్టెస్ గా.. ఏరోప్లేన్ పైలెట్ గా ఎలా మారింది అనే ఆసక్తికరమైన… Read more