Local-News

15452

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం చేడిమాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా లారీ ఆటో ఢీకొనడంతో..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం చేడిమాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి… Read more

RBI

ఆర్‌బీఐ త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు...

రిజర్వర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల… Read more

asfe

భారత్‌పై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తమ దేశ పార్లమెంట్‌లో బుధవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మన దేశంలోని సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్‌ను పిలిపించింది. వారి ప్రధాని వ్యాఖ్య

భారత్‌పై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తమ దేశ పార్లమెంట్‌లో బుధవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.… Read more

gold

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం దూసుకుపోయింది.

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం దూసుకుపోయింది. పైపైకి చేరింది.… Read more

Read more
msagar

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.అనేక వివాదాల మధ్య పూర్తి చేసుకున్న మల్లన్న సాగర్ రాష్ట్రంలోనే అతి పెద్ద జలాశయం సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు (ఈ నెల 23న) మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లన్నింటిలోనూ… Read more

nampally

నగర ప్రజలు ఎదురు చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ నేడు సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభం కానుంది.ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

నేటి నుండి నాంపల్లి నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ కోసం 'నూమాయిష్‌' కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ఈ ఎగ్జిబిషన్‌ను సాయంత్రం… Read more

dfdgrd

రైతులకు భారీ ఊరట కల్పిస్తూ శుభవార్తలు వెలువరించింది కేసీఆర్ సర్కారు. అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టిన వార్షిక్ బడ్జెట్ 2022లో రైతులు, సాగుకు సంబంధించి కీలక అంశాలున్నాయి. లక్షల సంఖ్యలో రైతులకు రుణ మాఫీ ప్రకటించారు. సాగుకు పెద్ద ఎత్తున నిధులిచ్చారు.

పీఎం కిసాన్ ఇకేవైసీ, పీఎం కిసాన్ పథకం ఇకేవైసీ, పీఎం కిసాన్ యోజన, పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ, పీఎం కిసాన్ స్టేటస్ చెక్ తెలంగాణలో వరిసాగుపై వివాదం,… Read more

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని విద్య నగర్ నందు నూతన మేదరి (మహేంద్ర) సంఘ భవనాన్ని రాజ్యసభ సభ్యులు శ్రీ.బడుగుల లింగయ్య యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు.

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని విద్య నగర్ నందు నూతన మేదరి (మహేంద్ర) సంఘ భవనాన్ని రాజ్యసభ సభ్యులు శ్రీ.బడుగుల లింగయ్య యాదవ్ గారితో కలిసి ప్రారంభించిన శాసన… Read more