Entertainment

మొదటగా వెంకటగిరి టిడ్కో గృహ సముదాయ ప్రాంగణంలో జరిగిన "మౌలిక సదుపాయాల కల్పన" ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు.

మొదటగా వెంకటగిరి టిడ్కో గృహ సముదాయ ప్రాంగణంలో జరిగిన "మౌలిక సదుపాయాల కల్పన" ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్వహించిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి… Read more

కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం కావద్దన్న ప్రధాని. వారణాసి: బ్రిటిషర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా 'సేవకుల వర్గాన్ని' సృష్టించడానికే భారత్‌కు విద్యా వ్యవస్థను ( Education System) అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం కావద్దన్న ప్రధాని. వారణాసి: బ్రిటిషర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా 'సేవకుల వర్గాన్ని' సృష్టించడానికే భారత్‌కు… Read more

త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అని తెలుపుతూ... ఈరోజు బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు నల్లగొండ ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు.బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు: త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అని తెలుపుతూ... ఈరోజు బక్రీద్… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

కర్నూలు పట్టణంలోని గురు పూర్ణిమను ఘనంగా జరుపుకొన్నారు.కేసి కెనాల్ మరియు అగ్రిగోల్డ్ ఆఫీస్, పాతబస్టాండ్ ప్రాంతాల్లోని సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి పురస్కరించుకొని స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించారు.భక్తుల చేత పల్లకి సేవ

కర్నూలు పట్టణంలోని గురు పూర్ణిమను ఘనంగా జరుపుకొన్నారు.కేసి కెనాల్ మరియు అగ్రిగోల్డ్ ఆఫీస్, పాతబస్టాండ్ ప్రాంతాల్లోని సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి… Read more

మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ, రాజీవ్ గృహకల్పలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో భాగంగా రూ.63లక్షలతో ప్రారంభించిన ఎలక్ట్రిక్ మీటర్ బాక్సులను10వార్డ్ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ అధికారులతో కలసి పర్యవేక్షించారు

మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ, రాజీవ్ గృహకల్పలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో భాగంగా రూ.63లక్షలతో ప్రారంభించిన… Read more

కర్నూలు నగరంలోని, 52వ వార్డులో కార్పోరేటర్ బి.విజయ ప్రత్యూష ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు

కర్నూలు నగరంలోని, 52వ వార్డులో కార్పోరేటర్ బి.విజయ ప్రత్యూష ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు… Read more