నల్గొండ పట్టణం జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఆదివారం రోజున వారి యొక్క స్వగృహమునందు మలిదశ ఉద్యమ కారుల కుటుంబం కలిసి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది.
ఉగాది సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉగాది పర్వదినం రోజున 65 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు…
Read more
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది సమయపాలన…
Read more
వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని 50 లక్షలకే సొంత చేసుకొని.. పన్ను కట్టమంటే అసలు ఆ అవసరమే లేదని వాదిస్తే ఏమనాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. ట్రిబ్యునల్కు…
Read more
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి…
Read more
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 26న కోర్టు ఆవరణల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, లేబర్,…
Read more