Local-News

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షం నాయక్ డిమాండ్ చేశారు.

నూతనకల్ మండలం బిక్కుమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పల్లా సుదర్శన్ రెడ్డిని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు నమోదు చేయాలని… Read more

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివ

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌… Read more

అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. 280 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు చెప్పారు.అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ఫొటోలు

అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. 280 మందికి పైగా మరణించినట్లు అక్కడి అధికారులు చెప్పారు.అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో… Read more

మంచిర్యాల జిల్లాలోని దండపెల్లి మండలం కోయపోషగూడెంలో శుక్రవారం రోజున ఆదివాసి,గొండు, మరియు దళిత గిరిజన బిడ్డలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను తెలంగాణ ప్రభుత్వం, వైకుంఠధామాలు, హరితహారం, రైతు వేదికల పేరుతో, లాగేసుకునే ప్రక్రియలో భాగంగా,

మంచిర్యాల జిల్లాలోని దండపెల్లి మండలం కోయపోషగూడెంలో శుక్రవారం రోజున ఆదివాసి,గొండు, మరియు దళిత గిరిజన బిడ్డలు గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న… Read more

కల్లూరు మండలం,పర్ల గ్రామం, సచివాలయం వద్ద బుధవారం ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణ అనే జాతీయ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్.బి.రామగిడ్డయ్య హాజరై మాట్లాడుతూ ఫ్లోరోసిస్ అధికం

కల్లూరు మండలం,పర్ల గ్రామం, సచివాలయం వద్ద బుధవారం ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ నియంత్రణ అనే జాతీయ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటుచేశారు.… Read more

కర్నూలు జిల్లా, పాత బస్టాండ్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం " నేషనల్ డిజిటల్ లైబ్రరి " సేవలను పాఠకుల సౌకర్యార్ధం సంస్థ అధ్యక్షులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్యదర్శి కె. ప్రకాష్ మాట్లాడారు.ఈ నేషనల్ డిజిటల్ లైబ్రర

కర్నూలు జిల్లా, పాత బస్టాండ్, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం " నేషనల్ డిజిటల్ లైబ్రరి " సేవలను పాఠకుల సౌకర్యార్ధం సంస్థ అధ్యక్షులు మద్దూరు సుభాష్… Read more