Local-News

rspraveenkumar

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం

రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌… Read more

శుక్రవారం సాయంత్రం సమయం లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలియా సాగర్ ఎడమ కాలువ లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అటుగా వెళ్తున్న మేకల సతీష్ మరియు మేకపోతుల వేణుగోపాల్ రెడ్డి లు చూసి ప్రాణాలకు తెగించి అట్టి మహిళను మరియు ఇద్దరి (మూగ & చెవిటి)

శుక్రవారం సాయంత్రం సమయం లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హాలియా సాగర్ ఎడమ కాలువ లో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అటుగా వెళ్తున్న మేకల సతీష్ మరియు మేకపోతుల… Read more

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోన

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది.తాజాగా… Read more

భారతదేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్బంగా నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించిన

భారతదేశ మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్బంగా నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవహర్‌లాల్… Read more

ఉత్తరప్రదేశ్ అరాచక రాజ్యంగా మారిపోయింది. మహిళలపై, దళితులపై, మత మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ దమనకాండలో కొన్నిచోట్ల‌ పోలీసులు హస్తం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం

ఉత్తరప్రదేశ్ అరాచక రాజ్యంగా మారిపోయింది. మహిళలపై, దళితులపై, మత మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ దమనకాండలో కొన్నిచోట్ల‌… Read more

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎలుకపెళ్లి (బి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుర్వేద డాక్టర్ నేహా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపించేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఎలుకపెళ్లి (బి) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఆయుర్వేద డాక్టర్ నేహా ఆధ్వర్యంలో… Read more