Entertainment

sadfgtre

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే.. “తెలంగాణలో 91,147 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వాటన్నింటిని భర్తీ చేస్తాం. ఈ రోజు నుంచే నోటిఫై చేసేస్తారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పై కీలక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే.. “తెలంగాణలో 91,147 ఉద్యోగాలు ఖాళీలున్నాయి. వాటన్నింటిని భర్తీ… Read more

freecoching

ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాల‌కు ఎస్సీ అభ్య‌ర్థుల కోసం ఫౌండేష‌న్ కోర్సు కింద శిక్షణ అందించనున్నారు. ఈ శిక్ష‌ణ ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్ ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగులు కోచింగ్… Read more

ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ యూనిట్ ఆఫ్ మాల ఆధ్వర్యంలో గట్టయ్య సెంటర్ సరిత క్లినిక్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ సందర్భంగా యూనిట్ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ మాట్లాడుతూ

ఖమ్మం : ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ యూనిట్ ఆఫ్ మాల ఆధ్వర్యంలో గట్టయ్య సెంటర్ సరిత క్లినిక్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని… Read more

మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను కట్టడి చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం,గుమ్మితం తాండలో గత మంగళవారం

మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను కట్టడి చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్.అలివేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలు… Read more

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,813 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 55678 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,11,252 కు చేరింది

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,813 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం… Read more

vinaya

పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి  చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.

పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవివి రానే వచ్చింది. ఆగస్టు 31 నుంచి  చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.భక్తులు… Read more