Entertainment

kasayi

ఫుల్లుగా మద్యం తాగి సోదరులతో కలిసి ఇంటికి వచ్చి కూతురి గదిలోకి వెళ్లాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా చేతులు, కాళ్లు కట్టేసి కత్తితో ఆమె గొంతు కోసేశాడు. రక్తపు మడుగులో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

కన్న కూతురి పాలిట తండ్రే కాలయముడిగా మారాడు. తన కూతుర్ని గొంతు కోసి చంపేశాడు ఓ కిరాతక తండ్రి. ఎవరూ చూడని సమయంలో మృతదేహాన్ని పొలాల్లో పడేసి వెళ్లిపోయాడు.… Read more

పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతంను భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. పలు విషయాలపై చర్చించారు.

పీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతంను భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా… Read more

తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో టెట్‌ పరీక్ష నిర్వహించే రోజే ఆర్‌ఆర్‌బీ పరీక్ష ఉన్నందన.. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి… Read more

అదృష్టం అంటే నీదేరా (అద్భుత సరదా కథ) ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు చక్కని చూపులాగుండేటోడు. ముసలివాళ్ళకు చేతికర్రలాగుండేటోడు.

అదృష్టం అంటే నీదేరా (అద్భుత సరదా కథ) ఒక ఊరిలో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడే కానీ చానా చానా మంచోడు. మూగవాళ్ళకు నోటిలో మాటలాగుండేటోడు. గుడ్డివాళ్ళకు… Read more

జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతల విజ్ఞప్తి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతలు అభ్యర్థించారు.ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌

జర్మనీ, ఫ్రాన్స్‌ అధినేతల విజ్ఞప్తి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను… Read more

ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గుప్తా స్పష్టం చేశారు.

ఆర్మీ ఉద్యోగార్థులు చేపట్టిన ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 7 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే… Read more

కింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్' వాట్సాప్ గ్రూపును గుర్తించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిపినట్లు పోలీసులు అనుమానిస్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు కొనసాగిస్తోన్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా 'ఛలో సికింద్రాబాద్'… Read more

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన దీక్ష చేపట్టనున్నారు.ధరణి పోర్టల్ లో లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలంటూ బీజేపీ దీక్షకు

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు కరీంనగర్ లో మౌనదీక్ష చేపట్టనున్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరసన… Read more

ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్రను భగ్నం చేశారు బిహార్ పోలీసులు. మోదీని హత్య చేయడంతోపాటు, 2047లోపు ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ఇద్దరు తీవ్రవాదుల్ని

ప్రధాని నరేంద్ర మోదీ హత్య కుట్రను భగ్నం చేశారు బిహార్ పోలీసులు. మోదీని హత్య చేయడంతోపాటు, 2047లోపు ఇండియాను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న లక్ష్యంతో… Read more