Local-News

దేవరకొండ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం. నాగేశ్వరరావు ని శనివారం డివిజన్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

దేవరకొండ నూతన డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎం. నాగేశ్వరరావు ని శనివారం డివిజన్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు… Read more

tsrtcbuscharge

డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు పెంచింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ వెల్లడించింది. ఆర్డినరీ పాస్‌ చార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుం

డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు పెంచింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుందని… Read more

సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సృజన, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, రమావత్ అంజయ్య నాయక్, రాయ బండి పాండురంగ చారి, మ

సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ బోస్. సిపిఐ రాష్ట్ర… Read more

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ చెక్కులను శనివారం ఆమె పంపిణీ చేశారు. తుర్కపల్లి మండల ఎం పి పి భూక్య స

పేదల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన… Read more

నాగార్జున సాగర్ నియోజకవర్గం BSP నిడ్మనూర్ మండల ఉపాధ్యక్షులు పాక సుధాకర్ గారు నాలుగు రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తన్న కుడిచేతి రొండు వేళ్ళు ఇరిగినవి మరియు కుడి కాలు మోకాలు చిప్ప తొలగింది ఇట్టి విషయం నిడ్మనూర్

నాగార్జున సాగర్ నియోజకవర్గం BSP నిడ్మనూర్ మండల ఉపాధ్యక్షులు పాక సుధాకర్ గారు నాలుగు రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తన్న కుడిచేతి రొండు వేళ్ళు ఇరిగినవి… Read more

అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్‌ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల కోసమే బతికామని చెప్పారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు.

గుంటూరు: అధికారమంటే అహంకారం కాదు.. ప్రజలపై మమకారమంటూ నిరూపించామని వైకాపా అధినేత, సీఎం జగన్‌ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ప్రజల… Read more

6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థులకు సాదినేని శ్రీనివాస రావు గారు అమ్మ నాన్న ట్రస్టు ద్వారా నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర

6 వ వార్డు ఇందిరమ్మ కాలనీ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే 60 మంది విద్యార్థులకు సాదినేని శ్రీనివాస రావు గారు అమ్మ నాన్న ట్రస్టు ద్వారా నోట్ బుక్స్ అందించడం… Read more

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తెదేపా వ్యూహ కమిటీలో చర్చించిన అనంతరం తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన వైఖరిని ప్రకటించింది. ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపదీ ముర్మూకే మద్దతు… Read more

కర్నూలు జిల్లా,మద్దికేర మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో బుధవారం టౌన్ మోడల్ కాలేజ్,ఆర్ ఐ ఓ కార్యాలయంలో ఆర్ ఐ ఓ (బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జిల్లా

కర్నూలు జిల్లా,మద్దికేర మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని SFI ఆధ్వర్యంలో బుధవారం టౌన్ మోడల్ కాలేజ్,ఆర్ ఐ ఓ కార్యాలయంలో ఆర్ ఐ ఓ (బోర్డ్… Read more