Entertainment

19871ms

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఆవిష్కరించిన రామానుజాచార్యుల సమతామూర్తి సందర్శన వేళలను నిర్వాహకులు ప్రకటించారు.

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఆవిష్కరించిన రామానుజాచార్యుల సమతామూర్తి సందర్శన వేళలను నిర్వాహకులు ప్రకటించారు. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో… Read more

765ty45d

ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు ఆమె పంపించారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ SEB సీఐ సుకన్య సస్పెండ్ అయ్యారు. ఉలవపాడు మండలం ఆత్మకూరులో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్… Read more

సిఎం కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజుర్ నగర్ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

సిఎం కెసిఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు హుజుర్ నగర్ పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో… Read more

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ బోర్డు

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా… Read more

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్‌ తారస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్‌ ఫైట్‌కు టీఆర్ఎస్‌ తనదైన స్టయిల్‌లో కౌంటర్‌ ఇస్తోంది. హైదరాబాద్‌లో

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫ్లెక్సీ వార్‌ తారస్థాయికి చేరింది. సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ మొదలుపెట్టిన పొలిటికల్‌ ఫైట్‌కు… Read more

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద ''గో బ్యాక్ జగన్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్'' అంటూ జీవో నెంబర్ 117 తక్షణమే రద్దు చేయాలని 3, 4 ,5 తరగతుల పాఠశాలల విలీనం తక్షణమే ఆపాలంటూ

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద ''గో బ్యాక్ జగన్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్'' అంటూ జీవో… Read more

పెద్ద ముడియం మండలంలోని పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పుల్లన్న(57) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ముద్దనూరు రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం ట్రైన్

పెద్ద ముడియం మండలంలోని పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పుల్లన్న(57) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ముద్దనూరు రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య… Read more

couple-1676360748

కొత్త జంట కలలను చిదిమేసిన ట్రాక్టర్: పెళ్లై నాలుగు రోజులకే కబళించిన మృత్యువు

శ్రీకాకుళం: ఎన్నో కలలు, ఆశలు, ఊసులతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టినవారి జీవితం నాలుగు రోజులకే ముగిసింది. ఎంతో సంబరంగా కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య… Read more