Local-News

కర్ణాటకలో హిజాబ్ పేరుతో జరుగుతున్న వివాదాన్ని హాలియ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సమీనా అన్వరుద్దీన్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

కర్ణాటకలో హిజాబ్ పేరుతో జరుగుతున్న వివాదాన్ని హాలియ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సమీనా అన్వరుద్దీన్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. విభిన్న… Read more

lt3glmo61bag3ghgf1

కొడుకు చనిపోయాడు.. అయితే.. నేనున్నాంటూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఓ మామ తన కోడలిపై అనాగరికంగా వ్యవహరించాడు..ఇందుకు నిరాకరించిన ఆ కోడలితో పాటు ఆమె తల్లిపై హత్యాయత్నానికి యత్నించాడు.

ఓ మేనకోడలిపై మామ అనాగరికంగా వ్యవహరించాడు. భర్త చనిపోయి బాధల్లో ఉన్న ఆమెకు ఓదార్పునిచ్చేది పోయి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు కుట్రపన్నాడు. దీంతో… Read more

lt3glmo61bag3ghgf1

కొడుకు చనిపోయాడు.. అయితే.. నేనున్నాంటూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఓ మామ తన కోడలిపై అనాగరికంగా వ్యవహరించాడు..ఇందుకు నిరాకరించిన ఆ కోడలితో పాటు ఆమె తల్లిపై హత్యాయత్నానికి యత్నించాడు.

ఓ మేనకోడలిపై మామ అనాగరికంగా వ్యవహరించాడు. భర్త చనిపోయి బాధల్లో ఉన్న ఆమెకు ఓదార్పునిచ్చేది పోయి తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు కుట్రపన్నాడు. దీంతో… Read more

5rgu5re4

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో ఉక్రెయిన్‌ను సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి సైనిక చర్యను ప్రకటించారు. ఈ విషయంలో జోక్య చేసుకునే వారు గతంలో హెచ్చరించిన పరిణామాలను ఎదుర్కోవలసి

ఉక్రెయిన్‌పై రష్యా భారీ సైనిక చర్యను ప్రారంభించింది. 1991లో రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ పతనానికి ముందు ఉక్రెయిన్ కూడా అందులో ఒక భాగం. ఉక్రెయిన్‌కు(Ukraine)… Read more

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన కామ్రేడ్ భగత్ సింగ్,కామ్రేడ్ రాజ్ గురు,కామ్రేడ్ సుఖ్ దేవ్ ల "91వ వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరపాలని PDSU రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ విద్యార్థి లోకానికి పిలుపునివ్వడ

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుబులు పుట్టించిన కామ్రేడ్ భగత్ సింగ్,కామ్రేడ్ రాజ్ గురు,కామ్రేడ్ సుఖ్ దేవ్ ల "91వ వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా… Read more

iranichai

హైదరాబాద్ ఫేమ్ ఇరానీ చాయ్ ప్రియులకు హోటల్ యజమానులు షాక్ ఇచ్చారు.. నేటి నుండి కప్పు చాయ్ పై అదనంగా 5 రూపాయలు పెంచుతున్నట్టు తెలిపారు.

హైదరాబాద్‌ ఫేమ్ బిర్యాని తోపాటు ఇరానీ చాయ్‌లు ఉంటాయి. అయితే ఇరానీ చాయ్ పేరు చెబితే ఎవరైనా రిలాక్స్ కావాల్సిందే.. చాయ్ అలవాటు ఉన్నవారు నేరుగా… Read more

tsrtcbuscharge

డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు పెంచింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ వెల్లడించింది. ఆర్డినరీ పాస్‌ చార్జీని రూ.950 నుంచి రూ.1150కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుం

డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్ పాస్ చార్జీలు పెంచింది. ఈ ధరల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వస్తుందని… Read more

AP: పంటల బీమా నమోదుకు రైతుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దీన్ని అమలు చేయాలని..

AP: పంటల బీమా నమోదుకు రైతుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలని వ్యవసాయశాఖ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దీన్ని అమలు… Read more

: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి

మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్‌ ద్వారా బంధువులకు సమాచారం… Read more