Entertainment

చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో

చంద్రగిరి మండలం పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఉదయం 5 గంటలకు ప్రాంతంలో కారు దగ్ధం.ఇందులో మొత్తం ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి… Read more

నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద ఐ మ్యాక్స్ లైట్లు లేక రాత్రి సమయంలో చిమ్మని చీకటి కమ్ముకుంది.హసన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గత రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే హన్మంత్

నిజాంసాగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద ఐ మ్యాక్స్ లైట్లు లేక రాత్రి సమయంలో చిమ్మని చీకటి కమ్ముకుంది.హసన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గత… Read more

ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి 75 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించింది.

Covid Booster Dose: ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్… Read more

దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,604 మంది మృతిచెందారు. మరో 1,39,073 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,37,10,027కు చేరాయి. ఇందులో 4,30,45,350 మంది బాధితులు వైరస్‌ నుంచి… Read more

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని NSP క్యాంపు మైదానం నుంచి గౌట్ కాలేజ్ వరకు పోలీస్ శాఖ మరియు పలు విద్య సంస్థల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా… Read more

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం

ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి సత్తయ్య కుమార్తె అల్లుడు ఇటీవలే చనిపోయారు. సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ సోమవారం స్వయంగా పిల్లల ఇంటికి వెళ్లి… Read more

సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం మనది

అసిఫాబాద్ నవంబర్26, :ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గొప్పదిగా గుర్తింపు పొందిన రాజ్యాంగం మనది అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్… Read more

కొమురం భీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ పరిధి బెజ్జూర్, పెంచికల్పేట రేంజిలను ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్ సింగ్ సోమవారం సందర్శించారు. రాబందుల గుట్ట అడవుల్లో చేపడుతున్న గడ్డి క్షేత్రాలు, కుంటలు, చెక్ డ్యాములను పరిశీలించారు.

కొమురం భీం జిల్లా కాగజ్నగర్ డివిజన్ పరిధి బెజ్జూర్, పెంచికల్పేట రేంజిలను ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఆశిష్ సింగ్ సోమవారం సందర్శించారు. రాబందుల… Read more

జోడేఘాట్ ను సందర్శించిన ఎంపీ.

అసిఫాబాద్ : ఈ నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొమురం భీం జిల్లా జోడేఘాట్ లోని కొమురం భీం విగ్రహానికి నివాళలర్పించనున్న నేపద్యంలో బుధవారం రోజున… Read more