Local-News

నల్లగొండ జిల్లా హాలియా నియోజకవర్గం లో తెలంగాణ సాంగిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుముల నందు అండర్ 14మిరిట్ సెలక్షన్ ను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.

నల్లగొండ జిల్లా హాలియా నియోజకవర్గం లో తెలంగాణ సాంగిక సంక్షేమ గురుకుల పాఠశాల అనుముల నందు అండర్ 14మిరిట్ సెలక్షన్ ను గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కె.… Read more

15452

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం చేడిమాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా లారీ ఆటో ఢీకొనడంతో..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు మండలం చేడిమాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి… Read more

RBI

ఆర్‌బీఐ త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు...

రిజర్వర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. 950 ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల… Read more

asfe

భారత్‌పై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తమ దేశ పార్లమెంట్‌లో బుధవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మన దేశంలోని సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్‌ను పిలిపించింది. వారి ప్రధాని వ్యాఖ్య

భారత్‌పై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తమ దేశ పార్లమెంట్‌లో బుధవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.… Read more

gold

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. బంగారం ధర పరుగులు పెట్టింది. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం దూసుకుపోయింది.

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు పరుగులు పెడుతోంది. నిన్న తగ్గిన బంగారం ధర ఈరోజు మాత్రం దూసుకుపోయింది. పైపైకి చేరింది.… Read more

Read more
nampally

నగర ప్రజలు ఎదురు చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ నేడు సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభం కానుంది.ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

నేటి నుండి నాంపల్లి నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ కోసం 'నూమాయిష్‌' కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా ఈ ఎగ్జిబిషన్‌ను సాయంత్రం… Read more

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్యర్వంలో తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,విద్యుత్ ఛార్జ్ లు పెంపుకు నిరసనగా మరియు యాసంగి లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టి,పెద్ద ఎ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్యర్వంలో తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు,విద్యుత్… Read more

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాకలో నిర్వహించిన సభలో

గాజువాక: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు… Read more