Local-News

అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. మహానంది మండలం పరిధిలోని గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద రుద్రవరం మండలం నుంచి గిద్దలూరు మండలానికి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే

అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. మహానంది మండలం పరిధిలోని గాజులపల్లి చెక్ పోస్ట్ వద్ద రుద్రవరం… Read more

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు

ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే… Read more

చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. ఇలాంటి వాళ్లు సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనే టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని సార్లు చాలా సేపు క్యూలో నిలబడాలి.

చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే ప్రయాణిస్తారు. ఇలాంటి వాళ్లు సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనే టిక్కెట్… Read more

బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. పేరుకే ప్రకృతి వనం అయినప్పటికీ చెట్లు మాత్రం కరువయ్యాయి. గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రకృతి వనంలో పలువురు గేదెలను మేపుతున్నారు.

బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో పల్లె ప్రకృతి అధ్వానంగా మారింది. పేరుకే ప్రకృతి వనం అయినప్పటికీ చెట్లు మాత్రం కరువయ్యాయి. గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయితీ… Read more