Entertainment

త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని అందించారని.. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. గాంధీ, సుభాష్‌చంద్రబోస్‌, అంబేడ్కర్‌ వంటివారు మార్గదర్శకులని చెప్పారు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని

దిల్లీ: త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్ర్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.మహనీయులు మనకు స్వాతంత్ర్యాన్ని… Read more

ఇష్టపడి చదివితేనే ఉద్యోగం సాధిస్తారు: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

ప్రతి విద్యార్థి పట్టుదలతో ఇష్టపడి చదివినట్లయితే రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం కుమ్రం… Read more