Local-News

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

ఖానాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అధ్యక్షతన పల్లే ప్రగతిపై సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము పుతిష్టాత్మకముగా… Read more