Local-News

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయనున్న సందర్భంగా హాలియా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీల కొరకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని శనివారం రోజున హాలియా లక్ష్మీనరసింహ… Read more

రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేత‌నాలు ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్నాయి.

హైద‌రాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ వేత‌నం పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రోజు వారీ వేత‌నాన్ని రూ. 245 నుంచి రూ.… Read more