Local-News

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృప వలన అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిట

నాగారం మండల కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవం వీరభద్ర స్వామి మరియు ఎల్లమ్మ పండగ నిర్వహిస్తున్నారు. నాగారం జెడ్పీటీసీ కడియం ఇందిరా పరమేశ్వర్ పండుగ మహోత్సవంలో… Read more

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి బాధితురాలిని పరామర్శించడం జరిగింది.

ఇటీవల ఆంజనేయులు తండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు గారి భార్య విజయ లక్ష్మి గారు గాయపడటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్… Read more

minacollege

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ లో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్న శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి.

పేద మరియు మధ్యతరగతి ఆడపిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉచిత విద్య అందిస్తూ 2008లో మిర్యాలగూడలో స్థాపించబడిన మీన ఇంజనీరింగ్ కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్స్… Read more