ప్రముఖ కవి, గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి మరణం పట్ల మంత్రి శ్రీ కేటీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.… Read more