Local-News

mpp

అనుముల మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాలల పరిరక్షణ కమిటీ సమావేశ కార్యక్రమాన్ని ఎంపీపీ సుమతిపురుషోత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 0 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఎవరైనా రక్షణ, సంరక్షణ వసతి వంటి సౌకర్యాలు జిల్లా బ

అనుముల మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాలల పరిరక్షణ కమిటీ సమావేశ కార్యక్రమాన్ని ఎంపీపీ సుమతిపురుషోత్తం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… Read more

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో ఆవు దూడ పై దాడి చేసి చిరుత ఆవుదూడ ను చంపుకు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో మరోసారి చిరుత పులి కలకలం రేకెత్తించన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విట్లంపల్లిలో తెల్లవారుజామున రైతు కేశవ దొడ్లో… Read more

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు.… Read more

విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు 8) పార్లమెంట్ ముందుకు రానుంది. బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టంతో విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది.

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైన విద్యుత్ ఉద్యోగులు..  

విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చివేసే విద్యుత్ చట్టసవరణ బిల్లు ఇవాళ (ఆగస్టు… Read more