Entertainment

sadfgtre

నిరుద్యోగ యువత కోసం బుధవారం ఉదయం అసెంబ్లీలో తాను కీలక ప్రకటన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 10 గంటలకు అందరూ టీవీలు చూడాలని చెప్పారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో, ఏం ప్రకటన చేయబోతున్నానో తెలుసుకోడానికి నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండాలని

నిరుద్యోగ యువత కోసం బుధవారం ఉదయం అసెంబ్లీలో తాను కీలక ప్రకటన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 10 గంటలకు అందరూ టీవీలు చూడాలని చెప్పారు. ఏ విధమైన… Read more

patanjali

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది. అలాగే పతంజలి ఆయుర్వేద పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఫుడ్‌

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా పేరు మారనుంది. పతంజలి ఫుడ్స్‌గా నామకరణం చేసే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ప్రకటించింది.… Read more

corona

రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు చేరింది.

రాష్ట్రంలో మంగళవారం 14,339 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.91 లక్షలకు… Read more

yadadriincome

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ 29వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం కల్పించారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ… Read more

టెట్, డిఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మిర్యాలగూడ పట్టణం లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు నిర్నయ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 24 తేదీ ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని అకాడమీ నిర్వాహకులు తెలిపారు

టెట్, డిఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మిర్యాలగూడ పట్టణం లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు నిర్నయ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్… Read more

ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్‌లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం బయటపడింది.ఇటీవల జరిగిన ఈ ఘటన స్ధానిక నగల వ్యాపారుల్లో కలకలం రేపింది. చాముండా బులియన్‌ అనే జ్వువెలర్స్‌ కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ విభాగం ఆకస్

ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్‌లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం బయటపడింది.ఇటీవల జరిగిన ఈ ఘటన… Read more

ఈ రోజు మిర్యాలగూడ పట్టణం MLA ఆఫీస్ నందు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన హనుమంతు-18,500 రూపాయలు మరియు కోటమ్మ-16,000 రూపాయలు CM సహాయనిధి కింద మంజురైన చెక్కులను గౌరవ శాసన సభ్యులు నల్లమోతు

ఈ రోజు మిర్యాలగూడ పట్టణం MLA ఆఫీస్ నందు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన హనుమంతు-18,500 రూపాయలు మరియు కోటమ్మ-16,000 రూపాయలు CM సహాయనిధి కింద… Read more

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31 వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31 వర్థంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.… Read more

హిందూపురం వైఎస్ఆర్ సిపి ఇన్చార్జిగా లోకల్ వ్యక్తిని నియమించాలని కోరుతూ ఎమ్మెల్సీ, ఎంపీ ల పెత్తనం వద్దని పార్టీ వ్యవహారాల రాయలసీమ ఇంచార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలిసేందుకు బెంగళూరు వెళ్ళిన నియోజకవర్గ అసమ్మతి వర్గ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు ,

హిందూపురం వైఎస్ఆర్ సిపి ఇన్చార్జిగా లోకల్ వ్యక్తిని నియమించాలని కోరుతూ ఎమ్మెల్సీ, ఎంపీ ల పెత్తనం వద్దని పార్టీ వ్యవహారాల రాయలసీమ ఇంచార్జ్ పెద్దిరెడ్డి… Read more